వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరిన్ని చలివేంద్రాలు అవసరం. ఈ ఆనందం అడిషనల్ ఎస్పీ రిటైర్డ్.
వేసవి కాలం ప్రతి నీటి బొట్టు విలువైనదే: టీ పీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ రాములు. ఎల్బీనగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఈ ఆనందం మరియు ఈ. రాములు గారు* ఎల్బీనగర్ ఏప్రిల్ 10 , గ్రేట్ తెలంగాణ ప్రతినిధి వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ.ఆనందం సార్ అడి…