దిగుబడిని చూసి వారు ఓర్వలేకపోతున్నారు
కరీంనగర్:   ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని పౌరసరఫరాల మంత్ర  గంగుల కమాలాకర్ ‌ మండిపడ్డారు. కొత్తపల్లిలో మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం మంత్రి  ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు పంట రాలేదని,  కొనుగోళ్లు కూడా గతంలో ఎప్పుడ…
ఆరోగ్యం బాలేదని అంబులెన్స్‌కు కాల్‌ చేసి..
లక్నో :   లాక్‌డౌన్‌  కారణంగా దేశంలో వింత వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ప్రజలు బయటకు వెళ్లేందుకు రక రకాల ప్లాన్లు వేస్తూ చివరికి పోలీసులకు చిక్కిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు అంబులెన్స్‌ ను అడ్డుగా వాడుకుని  ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. చివరికి విష…
పాతికేళ్లకే పాలనాపగ్గాలు!
కామారెడ్డి:  కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నిట్టు జాహ్నవి 1995 ఆగస్టు 13న జన్మించారు. ఆమె తాత నిట్టు విఠల్‌రావ్‌ ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్‌ అయ్యారు. తల్లి కరుణశ్రీ స్కూల్‌ అసిస్టెంట్‌గా, ఇన్‌చార్జీ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. తండ్రి నిట్టు వేణుగోపాల్‌రావ్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పలు పర్…
ముందెన్నడూ చూడని సూర్యుడి అద్భుత ఫొటోలు!
వాషింగ్టన్‌:  సూర్యుడికి సంబంధించిన అత్యంత అరుదైన ఫొటోలను అమెరికా ఖగోళ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సోలార్‌ టెలిస్కోప్‌గా ప్రసిద్ధి పొందిన డేనియల్‌ కే ఇనౌయే సోలార్‌ టెలిస్కోప్‌(డీకేఐఎస్‌టీ) అద్భుత ఆవిష్కారానికి కారణమైంది. దీని ద్వారా సూర్యుడి ఉపరితలానికి సంబంధించిన అరుద…
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌.. కీలక పరిణామం!
హైదరాబాద్‌: బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌  నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళడం వల్లే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై ఇటీవల  ప్రమాదం జరిగిందని తెలిపారు. లోకేశ్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లై ఓవర్‌పైకి…
వైద్యురాలు శ్రావణి ఆత్మహత్య
అమీర్‌పేట:  జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ క…